ఎస్పీఎఫ్ సిబ్బందికి ధ్యాన శిక్షణ
ABN , First Publish Date - 2022-07-02T06:47:38+05:30 IST
నాగార్జునసాగర్ డ్యాంపై పనిచేసే ఎస్పీఎఫ్ సిబ్బందికి శుక్రవారం హి ల్కాలనీలోని బుద్ధవనంలో ధ్యానంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నాగార్జునసాగర్, జూ లై 1: నాగార్జునసాగర్ డ్యాంపై పనిచేసే ఎస్పీఎఫ్ సిబ్బందికి శుక్రవారం హి ల్కాలనీలోని బుద్ధవనంలో ధ్యానంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కా ర్యక్రమంలో ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్రావు పాల్గొని తమ సిబ్బందికి 30 నిమిషాల పాటు ధ్యానం చేయించారు.