Gandhi bhavanలో కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ
ABN , First Publish Date - 2022-06-11T19:30:28+05:30 IST
నగరంలోని గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం ఉదయం భేటీ అయ్యారు.
హైదరాబాద్: నగరంలోని గాంధీభవన్లో కాంగ్రెస్(congress) ముఖ్య నేతలు శనివారం ఉదయం భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈనెల 13న ఈడీ కార్యాలయం ఎదుట దీక్షపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు, టీపీసీసీ కార్యవర్గం, మాజీ మంత్రులు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, ముఖ్య నేతలు హాజరయ్యారు.