TS News: తెలంగాణ భవన్లో హైదరాబాద్ నేతల భేటీ
ABN , First Publish Date - 2022-10-03T18:02:55+05:30 IST
తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా నేతలు సోమవారం సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా నేతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కొత్త పార్టీకి అనుకూలంగా తీర్మానం, ప్రకటన చేసిన వెంటనే హైదరాబాద్లోని అన్ని డివిజన్లలో బాణసంచా కాల్చి సంబరాలు చేయాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.