అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యం: మంత్రి అంబటి రాంబాబు

ABN , First Publish Date - 2022-06-08T20:37:15+05:30 IST

అమరావతి: 175కు 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కుప్పం తమ టార్గెట్ అని, ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని

అన్ని స్థానాల్లో గెలుపే  లక్ష్యం: మంత్రి అంబటి రాంబాబు

అమరావతి: 175కు 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కుప్పం తమ టార్గెట్ అని, ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీని సాధించామన్నారు. రెండేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తామన్నారు. మహేశ్వరరావు తన మీద సీఐడీకి ఫిర్యాదు చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేయాలని, భర్తరఫ్ చేయాలని, అరెస్టు అవ్వాలని  మహేశ్వర రావు కలలుకంటున్నాడని చెప్పారు. 

Updated Date - 2022-06-08T20:37:15+05:30 IST