దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి Avanthi
ABN , First Publish Date - 2021-12-29T17:22:40+05:30 IST
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ మర్యాదలతో దుర్గగుడి దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనానంతరం మంత్రి అవంతి శ్రీనివాస్కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు.