మల్లన్నసాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీష్రావు హర్షం
ABN , First Publish Date - 2021-08-22T17:27:10+05:30 IST
మల్లన్నసాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీష్రావు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మల్లన్నసాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీష్రావు హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన మల్లన్నసాగర్ కల సాకారమైందన్నారు. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసిందని హరీష్రావు ట్వీట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున 3:30కు మల్లన్న సాగర్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. మూడు మోటార్లతో అధికారులు ట్రయల్ రన్ను ప్రారంభించారు.