సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-18T20:50:52+05:30 IST

మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం మేడారం జాతరను సందర్శించారు.

సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం మేడారం జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన ఈ జాతరకు అన్నివర్గాల ప్రజలు హాజరై భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను కొలుస్తున్నారని అన్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లులుగా సమ్మక్క సారలమ్మలు ప్రసిద్ధి పొందారని అన్నారు. 

Updated Date - 2022-02-18T20:50:52+05:30 IST