టీడీపీ సభ్యులు ఆందోళనపై కొడాలి నాని ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-23T17:40:36+05:30 IST

మంత్రి కొడాలి నాని టీడీపీ సభ్యుల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ సభ్యులు ఆందోళనపై కొడాలి నాని ఆగ్రహం

అమరావతి: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ టు బి ఆన్సర్డ్‌ (deemed to be answered)గా ప్రకటించారు. దీంతో సభలో జీరో అవర్ కొనసాగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని టీడీపీ సభ్యుల ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నీచుడు, నికృష్టుడు  అంటూ వ్యాఖ్యలు చేశారు. సభలో ఉన్న ఐదుగురు సభ్యులు సస్పెండ్ అయి రావాలంటూ చంద్రబాబు పంపారని కొడాలి నాని ఆరోపించారు.

Updated Date - 2022-03-23T17:40:36+05:30 IST