టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ సమావేశం

ABN , First Publish Date - 2021-07-28T01:55:53+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ సమావేశం

టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ సమావేశం

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 31 వరకు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఆగస్ట్ 1 లోపు ఆన్లైన్‌లో నమోదైన సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తించనుంది. ఈ నెల 31తో టీఆర్ఎస్ సభ్యుల ఇన్సూరెన్స్ కార్యక్రమం ముగియనుంది. 

Updated Date - 2021-07-28T01:55:53+05:30 IST