సచివాలయ పనులను వేగంగా చేయండి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-09-17T23:02:34+05:30 IST

కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను మంత్రి

సచివాలయ పనులను వేగంగా చేయండి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

 హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులను  వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పనులను పూర్తి చేయాలని అధికారులను, ఏజెన్సీని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2021-09-17T23:02:34+05:30 IST