సచివాలయ పనులను వేగంగా చేయండి: మంత్రి ప్రశాంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-09-17T23:02:34+05:30 IST
కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను మంత్రి
హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులను వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పనులను పూర్తి చేయాలని అధికారులను, ఏజెన్సీని మంత్రి ప్రశాంత్రెడ్డి ఆదేశించారు.