సుప్రీం నోటీసులు మా దృష్టికి రాలేదు: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2021-06-17T18:58:08+05:30 IST

పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎటువంటి చర్చా జరగలేదని విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

సుప్రీం నోటీసులు మా దృష్టికి రాలేదు: మంత్రి సురేష్

అమరావతి : పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎటువంటి చర్చా జరగలేదని విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సుప్రీం నోటీసులు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మొదటి నుంచి తమ స్టాండ్ ఒక్కటేనని... ఒక వేళ నోటీసులు వస్తే తమ స్టాండ్ వినిపిస్తామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.


Updated Date - 2021-06-17T18:58:08+05:30 IST