కొత్తూరు మున్సిపల్ ఛైర్మన్ ను అభినందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ABN , First Publish Date - 2021-05-07T21:41:20+05:30 IST
కొత్తూరు మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన లావణ్య, వైస్ చైర్మన్ గా ఎన్నికైన రవీందర్ లను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: కొత్తూరు మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన లావణ్య, వైస్ చైర్మన్ గా ఎన్నికైన రవీందర్ లను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక కార్యక్రమానికి పరిశీలకుడిగా మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపాలిటీ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు.