నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పర్యటన

ABN , First Publish Date - 2020-10-15T07:52:09+05:30 IST

రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి

నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పర్యటన

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 14: రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నా రు. ఉదయం 10.30 గంటలకు కామారెడ్డి ఈఎస్‌ఆర్‌గార్డెన్‌ లో సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్‌ రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ధాన్యం సేకరణపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-10-15T07:52:09+05:30 IST