సచివాలయానికి చేరుకున్న మంత్రులు

ABN , First Publish Date - 2022-02-05T00:33:32+05:30 IST

చర్చల కోసం సచివాలయానికి మంత్రులు

సచివాలయానికి చేరుకున్న మంత్రులు

అమరావతి: చర్చల కోసం సచివాలయానికి మంత్రులు చేరుకున్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. సీఎంతో భేటీ అనంతరం మంత్రుల కమిటీ చర్చలకు వెళ్లింది. ఉద్యోగ సంఘాల నేతల కోసం మంత్రులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపడుతుండడంతో చర్చలపై ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగ నేతల కోసం బొత్స, బుగ్గన, సజ్జల ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2022-02-05T00:33:32+05:30 IST