34,158 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2022-09-23T05:35:55+05:30 IST
మిర్చియార్డుకు గురువారం 32,381 టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 34,158 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.
గుంటూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు గురువారం 32,381 టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 34,158 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. కాగా7,766 టిక్కీలు నిల్వ ఉన్నాయి. గురువారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాల్కు కనిష్టంగా రూ. 8,500, గరిష్టంగా రూ. 26,500, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ. 7,000, రూ. 27,000, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ. 4,000, రూ. 13,000, ఏసీ కామన్ వెరైటీకి రూ. 9,000, రూ. 26,000, ఏసీ స్పెషల్ వెరైటీకి రూ. 8,000, రూ. 27,000, ఏసీ తెల్లకాయలకు రూ. 5,000, రూ. 12,000 ధర లభించినట్లు మిర్చియార్డు సెక్రెటరీ ఐ వెంకటేశ్వ రరెడ్డి తెలిపారు.