56,778 మిర్చి టిక్కీల విక్రయం

ABN , First Publish Date - 2021-10-26T05:47:35+05:30 IST

మిర్చియార్డుకు సోమవారం 61,048 టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 56,778 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

56,778 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు సోమవారం 61,048 టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 56,778 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 18,981 టిక్కీలు నిల్వ ఉన్నాయి. సోమవారం యార్డులో నాన ఏసీ కామన వెరైటీలు క్వింటాల్‌కు కనిష్ఠంగా రూ.7,000, గరిష్టంగా రూ.13,000, నాన ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ.16,000, నాన ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,000, ఏసీ కామన్‌ వెరైటీకి రూ.7,000, రూ.12,800, ఏసీ స్పెషల్‌ వెరైటీకి రూ.7,000, రూ.16,000, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.7,500 ధర లభించినట్లు యార్డు సెక్రెటరి ఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-10-26T05:47:35+05:30 IST