నసికోల్లాసానికి క్రీడలు దోహదం: చల్లా
ABN , First Publish Date - 2021-03-01T05:05:37+05:30 IST
నసికోల్లాసానికి క్రీడలు దోహదం: చల్లా
దామెర, ఫిబ్రవరి 28: మానసికోల్లాసానికి క్రీడ లు ఎంతో దోహదపడ్తాయని ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి అన్నారు. ఆదివారం తక్కళ్లపహాడ్లో లంక మురళీమోహన్రెడ్డి జ్ఞాపకార్థ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వాలీబాల్ కమిటీ ఉపాధ్యక్షుడు, రెడ్ క్రాస్ చైర్మన్ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రా జు, ఎంపీటీసీ శ్రీలత, సర్పంచ్ రాజేందర్, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.