బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆల

ABN , First Publish Date - 2021-03-01T03:51:05+05:30 IST

మండలంలోని కానాయపల్లి, నిర్వేన్‌ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు జనార్ధన్‌రెడ్డి, రాములు (మాజీ సర్పంచ్‌) అనారోగ్యంతో బాధప డుతుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం ఇళ్లకు వెళ్లి పరామర్శించారు

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆల
బాధితుడిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

 కొత్తకోట, ఫిబ్రవరి 28: మండలంలోని కానాయపల్లి, నిర్వేన్‌ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు జనార్ధన్‌రెడ్డి, రాములు (మాజీ సర్పంచ్‌) అనారోగ్యంతో బాధప డుతుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. మెరుగైన వైద్యం తీసుకోవాలని అందుకు ప్రభుత్వ సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. వైస్‌ ఎంీపీపీ శ్రీనివాసలు, గోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-03-01T03:51:05+05:30 IST