బస్సు యాత్ర పోస్టర్లు విడుదల చేసిన MLA

ABN , First Publish Date - 2022-05-23T17:46:55+05:30 IST

నందికొట్కూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి 29వ తేదీ

బస్సు యాత్ర పోస్టర్లు విడుదల చేసిన MLA

నంద్యాల జిల్లా : నందికొట్కూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్‌లలో సీఎం జగన్మోహన్ రెడ్డి 50% సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. బస్సు యాత్రను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.  

Updated Date - 2022-05-23T17:46:55+05:30 IST