బీజేపీ గుజరాత్ బేరగాళ్ల పార్టీ: ఎమ్మెల్యే Jeevan reddy
ABN , First Publish Date - 2021-12-11T19:21:33+05:30 IST
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గుజరాత్ బేరగాళ్ల పార్టీ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గుజరాత్ బేరగాళ్ల పార్టీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే మొండి.. బీజేపీ అంటే తొండి అని అన్నారు. కర్షకులు, కార్మికులతో పెట్టుకున్నవారు చరిత్రలో నిలబడలేదని హెచ్చరించారు. రైతుల కోసం బీజేపీ ఎంపీలు ప్రధానికి వినతిపత్రం ఇవ్వలేకపోయారన్నారు. ధర్మపురి అర్వింద్ నిజామాబాద్కు టూరిస్ట్ ఎంపీ అని ఎమ్మెల్యే జీవన్రెడ్డి యెద్దేవా చేశారు.