ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచరుల నిర్వాకం

ABN , First Publish Date - 2021-07-17T02:21:59+05:30 IST

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు తన భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచరుల నిర్వాకం

జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు తన భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ గిరిజన రైతు నిరసన తెలిపాడు. జనగామ ఆర్టీసి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు ఓ వ్యక్తి నిరసన తెలిపాడు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతున్నరాని ఆయన ఆరోపించాడు. భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, తమ భూములు పోతున్నాయని అడ్డొస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని గిరిజన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 



Updated Date - 2021-07-17T02:21:59+05:30 IST