గ్రీన్‌ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఖేడ్‌ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-05-09T04:54:11+05:30 IST

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ పిలుపు మేరకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శనివారం నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో దాదాపు 100 మొక్కలను నాటారు.

గ్రీన్‌ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఖేడ్‌ ఎమ్మెల్యే
ఖేడ్‌లో మొక్కను నాటి, నీళ్లు పోస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌, మే 8: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ పిలుపు మేరకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి శనివారం నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో దాదాపు 100 మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెంచే ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నారు. సంతో్‌షకుమార్‌ పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తున్నదన్నారు. 


 

Updated Date - 2021-05-09T04:54:11+05:30 IST