‘వాలంటీర్లకు సన్మానం పేరుతో 261 కోట్లు తగలేశారు’

ABN , First Publish Date - 2021-04-12T20:47:36+05:30 IST

‘వాలంటీర్లకు సన్మానం పేరుతో 261 కోట్లు తగలేశారు’

‘వాలంటీర్లకు సన్మానం పేరుతో 261 కోట్లు తగలేశారు’

విజయవాడ: వాలంటీర్లకు సన్మానం పేరుతో 261 కోట్లు తగలేశారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. ఉద్యోగులుకాని వారికి ప్రజల సొమ్ము దుర్వినియోగమా? అని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్లకు జీతాలు పెంచడం చట్టపరంగా సాధ్యంకాదనే ఉగాది పురస్కారాల పేరుతో సీఎం వారికి లంచాలిచ్చాడన్నారు. 

Updated Date - 2021-04-12T20:47:36+05:30 IST