AP News: ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారు: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2022-07-23T19:56:36+05:30 IST

పీలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు (MLC Ashok Babu) ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

AP News: ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారు: అశోక్‌బాబు

అమరావతి: ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు (MLC Ashok Babu) ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు దిగిందని, ఇదే విషయాన్ని అన్ని సంఘాలు చెబుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల నుంచి ఈసారి సీఎం జగన్‌ (CM Jagan)కు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని తెలిపారు. మెర్జింగ్‌తో వందల స్కూళ్లు మూలన పడుతున్నాయని, పీఆర్సీ (PRC) పై ఉద్యమం చేసినందుకు టీచర్లను వేధిస్తున్నారని అశోక్‌బాబు మండిపడ్డారు.

Updated Date - 2022-07-23T19:56:36+05:30 IST