వానర సైన్యాన్ని మించిపోయారు: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-11-09T21:35:25+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వానర సైన్యాన్ని మించిపోయారని కాంగ్రెస్

వానర సైన్యాన్ని మించిపోయారు: జీవన్‌రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వానర సైన్యాన్ని మించిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. కోతులు ప్రత్యక్షంగా పంటలను తింటున్నాయన్నారు. కానీ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా ప్రజలను తింటున్నారని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. 


Updated Date - 2021-11-09T21:35:25+05:30 IST