మొక్కలు నాటిన కిసాన్ మోర్చా నేతలు
ABN , First Publish Date - 2022-09-25T03:09:49+05:30 IST
మండలంలోని గాంధీజనసంఘం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ కిసాన్ మోర్చా జి
సంగం, సెప్టెంబరు 24: మండలంలోని గాంధీజనసంఘం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలం బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ నారాయణ, కార్యదర్శి మోహన్, కార్యవర్గ సభ్యులు సూరి కొండారెడ్డి, అంకయ్య, ప్రవీణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.