నగరంలో మరింతగా విద్యుత్‌ కాంతులు

ABN , First Publish Date - 2020-09-22T10:02:44+05:30 IST

స్థానిక రింగురోడ్డులోని షిర్డీసాయి మందిరం కూడలి వద్ద సోమవారం హైమాస్ట్‌ టవర్‌ విద్యుత్‌ దీపాలను మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రెడ్డి గురుమూర్తి ప్రారంభించారు.

నగరంలో మరింతగా విద్యుత్‌ కాంతులు

 విజయనగరం రింగురోడ్డు:  స్థానిక రింగురోడ్డులోని షిర్డీసాయి మందిరం కూడలి వద్ద  సోమవారం హైమాస్ట్‌ టవర్‌ విద్యుత్‌ దీపాలను మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రెడ్డి గురుమూర్తి  ప్రారంభించారు.  ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో  నగరంలో ప్రధాన కేంద్రాల్లో రూ.కోట్ల వ్యయంతో   విద్యుత్‌ దీపాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  డీఈ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-22T10:02:44+05:30 IST