కిషన్‌రెడ్డి తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం: కవిత

ABN , First Publish Date - 2022-02-22T21:46:14+05:30 IST

కిషన్‌రెడ్డి తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం: కవిత

కిషన్‌రెడ్డి తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం: కవిత

హైదరాబాద్: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ఎంపీ మాలోతు కవిత అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణలో తిరిగితే ప్రజలు ఒప్పుకోరన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నామని విమర్శించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు- కేంద్రం వైఖరిపై రేపు నిరసన చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2022-02-22T21:46:14+05:30 IST