కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-07-30T06:27:56+05:30 IST
జాతీయ రహదారులను కలుపుతూ ధర్మవరానికి బైపాస్రోడ్డు రోడ్డు వేయాలని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన గడ్కరీని ఎంపీగోరంట్ల మాధవ్లు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విన్నవించారు.
ధర్మవరం, జూలై29: జాతీయ రహదారులను కలుపుతూ ధర్మవరానికి బైపాస్రోడ్డు రోడ్డు వేయాలని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన గడ్కరీని ఎంపీగోరంట్ల మాధవ్లు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విన్నవించారు. గురువారం ఢిల్లీలో గడ్కరీని కలిసి జాతీయ రహదారులు 544 డీ, ఎనహెచ 42, 44లను కలుపుతూ ధర్మవరానికి బైపాస్రోడ్డు మంజూరు చేయాలని కోరారు.