ఏపీలో లిక్కర్ మాఫియాపై కేంద్రం దృష్టి సారించాలి: ఎంపీ రామ్మోహన్
ABN , First Publish Date - 2022-03-16T19:24:15+05:30 IST
జంగారెడ్డిగూడెం ఘటనను ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రస్తావించారు. ఏపీలో లిక్కర్ మాఫియాపై
ఢిల్లీ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటనను ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రస్తావించారు. ఏపీలో లిక్కర్ మాఫియాపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. కల్తీసారా మరణాలను సహజ మరణాలన్న.. సీఎం జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను ఎంపీ రామ్మోహన్నాయుడు ఖండించారు.