ఎస్ఈసీకి ముద్రగడ లేఖ
ABN , First Publish Date - 2021-01-25T15:55:01+05:30 IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.
తూర్పుగోదావరి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై.. మీరు దాడి చేయడంపై విచారం వ్యక్తం చేస్తున్నాను.. ఎన్నికల నిర్వహణపై మీ పట్టుదల మంచిది కాదు.. ఉద్యోగంలో వుంటూ రాజకీయం చేయడం మంచిది కాదని’ ఆ లేఖలో పేర్కొన్నారు.