నేటి నుంచి మేడారంలో మినీ జాతర
ABN , First Publish Date - 2021-02-24T12:54:07+05:30 IST
జిల్లాలో ఈరోజు నుంచి మేడారం మినీ జాతర జరుగనుంది.
ములుగు: జిల్లాలో ఈరోజు నుంచి మేడారం మినీ జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఆదివాసీల సాంప్రదాయ పండుగకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమ్మక్క - సారలమ్మ దర్శనాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ అమ్మవార్లను మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకోనున్నారు.