సీఎంను కలిసిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2021-05-11T06:07:42+05:30 IST

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కడవేర్గు మంజుల కుటుంబసమేతంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎంను కలిసిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌
సీఎం కేసీఆర్‌తో మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల, వైస్‌ చైర్మన్‌ జంగిటి కనకరాజు

సిద్దిపేట సిటీ, మే 10: సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కడవేర్గు మంజుల కుటుంబసమేతంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, వైస్‌ చైర్మన్‌ జంగిటి కనకరాజు కలిసి పుష్ప గుచ్ఛాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. 

Updated Date - 2021-05-11T06:07:42+05:30 IST