నరసరావుపేట లలితా దేవి కాలనీలో హత్య

ABN , First Publish Date - 2020-07-02T15:16:02+05:30 IST

గుంటూరు: నరసరావుపేట లలితా దేవి కాలనీలో హత్య జరిగింది. మద్యం మత్తులో బలుసుపాటి వీరాoజనేయులు, సాయి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది.

నరసరావుపేట లలితా దేవి కాలనీలో హత్య

గుంటూరు: నరసరావుపేట లలితా దేవి కాలనీలో హత్య జరిగింది. మద్యం మత్తులో బలుసుపాటి వీరాoజనేయులు, సాయి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సాయి.. వీరాంజనేయులుని కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-07-02T15:16:02+05:30 IST