నా కొడుకు పాటించేది రాజధర్మం: యశ్వంత్‌ సిన్హా

ABN , First Publish Date - 2022-06-27T09:16:10+05:30 IST

‘ఇది రాష్ట్రపతి ఎన్నిక మాత్రమే కాదు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను అడ్డుకునే దిశగా వేసే అడుగు’ అని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా చెప్పారు.

నా కొడుకు పాటించేది రాజధర్మం: యశ్వంత్‌ సిన్హా

న్యూఢిల్లీ, జూన్‌ 26: ‘ఇది రాష్ట్రపతి ఎన్నిక మాత్రమే కాదు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను అడ్డుకునే దిశగా వేసే అడుగు’ అని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా చెప్పారు. అలాంటి విధానాలను ప్రతిఘటించాలంటూ ఈ ఎన్నిక దేశ ప్రజలకు సందేశం ఇస్తోందన్నారు. తన కుమారుడు జయంత్‌సిన్హా(బీజేపీ ఎంపీ) మద్దతు పొందలేకపోవడంపై యశ్వంత్‌ స్పందించారు. తన కొడుకు రాజధర్మాన్ని పాటిస్తుంటే తాను దేశ ధర్మాన్ని పాటిస్తున్నానన్నారు. సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేస్తారు. 

Updated Date - 2022-06-27T09:16:10+05:30 IST