హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

ABN , First Publish Date - 2020-09-22T20:32:35+05:30 IST

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

నల్లగొండ: హత్య కేసులో నలుగురికి జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2017 జులై 7న జీకే.అన్నారంలో భూ తగాదాలతో చిర్ర మహేందర్ రెడ్డిని హత్య చేసిన కేసులో తుది తీర్పును కోర్టు వెలువరించింది. చిర్ర సైదిరెడ్డి, కంచరకుంట సైదిరెడ్డిలకు జీవిత ఖైదుతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది. ఎల్ల సతీష్ రెడ్డి, భోదనపు వెంకట్ రెడ్డిలకు జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.

Updated Date - 2020-09-22T20:32:35+05:30 IST