నల్గొండ: జిల్లాలో ఘరానా మోసం

ABN , First Publish Date - 2022-04-22T22:14:45+05:30 IST

నల్గొండ: జిల్లాలో ఘరానా మోసం

నల్గొండ: జిల్లాలో ఘరానా మోసం

నల్గొండ: జిల్లాలో ఘరానా మోసం జరిగింది. ట్రాక్టర్ పరికరాలకు సబ్సిడీ ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులకు కుచ్చుటోపి పెట్టింది. రైతుల నుంచి రూ.10 కోట్లకుపైగా డబ్బు వసూలు చేసింది. మాడుగులపల్లి, తిప్పర్తి సహా 5 మండలాల్లో వందల సంఖ్యలో ఆ ముఠా బాధితులు ఉన్నారు. ప్రధాన నిందితుడు నూకలవారిగూడెంకి చెందిన నూకలరాజు కాగా, ముఠాలో కొందరు అధికారులు, ఇంజినీరింగ్ వర్క్స్, వ్యాపారులు ఉన్నారు. నిందితులను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.

Updated Date - 2022-04-22T22:14:45+05:30 IST