Nalgondaలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-10-16T14:52:37+05:30 IST

నిడమనూరు మండలంలో దారుణ హత్య జరిగింది. సింగారపు గోపి (40) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో గోపి చొరబడి నిద్రిస్తున్న

Nalgondaలో వ్యక్తి దారుణ హత్య

నల్గొండ: నిడమనూరు మండలంలో దారుణ హత్య జరిగింది. సింగారపు గోపి (40) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో గోపి చొరబడి నిద్రిస్తున్న సమయంలో కత్తులతో పొడిచి అతికిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు గల కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-16T14:52:37+05:30 IST