నల్ల గంగమ్మ సేవలో న్యాయమూర్తి
ABN , First Publish Date - 2022-10-07T05:18:29+05:30 IST
మండలంలోని దేవరరాయి నల్లగంగమ్మ తల్లిని బుధవారం నెల్లూరు వినియోగదారుల కోర్టు జడ్జి జింకా రెడ్డిశేఖర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంబేపల్లె సర్పంచ్ రామచంద్ర, ఆలయ కమిటీ సభ్యుడు మునగా మురళీస్వామి, ఈవో కొండారెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు.
సంబేపల్లె, అక్టోబరు 6: మండలంలోని దేవరరాయి నల్లగంగమ్మ తల్లిని బుధవారం నెల్లూరు వినియోగదారుల కోర్టు జడ్జి జింకా రెడ్డిశేఖర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంబేపల్లె సర్పంచ్ రామచంద్ర, ఆలయ కమిటీ సభ్యుడు మునగా మురళీస్వామి, ఈవో కొండారెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి న్యాయమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు ప్రతా్పరెడ్డి, ఆరోగ్యమిత్ర సంఘ నాయకుడు ప్రసాద్నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.