Nallagonda: పిచ్చికుక్కల స్వైర వివారం...30 గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2022-03-22T17:43:42+05:30 IST

జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రా౦పల్లి గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.

Nallagonda: పిచ్చికుక్కల స్వైర వివారం...30 గొర్రెలు మృతి

నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రా౦పల్లి గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడిలో పర్వతాలు అనే రైతుకు చెందిన 30 గొర్రెలు మృతి చెందాయి. సుమారు రూ 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2022-03-22T17:43:42+05:30 IST