రైతాంగాన్ని కేంద్రం అవమానిస్తోంది:నామనాగేశ్వర్‌రావు

ABN , First Publish Date - 2021-12-25T00:11:41+05:30 IST

తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కేంద్రం అవమానిస్తోందని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామనాగేశ్వర్‌రావు అన్నారు.

రైతాంగాన్ని కేంద్రం అవమానిస్తోంది:నామనాగేశ్వర్‌రావు

ఢిల్లీ: తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కేంద్రం అవమానిస్తోందని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామనాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు దేశ రైతులు కాదా? అని ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? అని నామనాగేశ్వర్‌రావు నిలదీశారు. 

Updated Date - 2021-12-25T00:11:41+05:30 IST