Nandyala: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-04-20T19:48:43+05:30 IST

జిల్లాలోని బండిఆత్మకూర్ మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన జింక శ్రీనివాసులు అనే కౌలు రైతు అప్పుదారుల వత్తిడి తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

Nandyala: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

నంద్యాల: జిల్లాలోని బండిఆత్మకూర్ మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన జింక శ్రీనివాసులు అనే కౌలు రైతు అప్పుదారుల వత్తిడి తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పు చెల్లించనందుకు అప్పుదారులు ఇంటి దగ్గరకు వచ్చి దుర్భాషలాడానికి మనస్థాపం చెందిన శ్రీనివాసులు ఈ అఘాయిత్యానికి యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-20T19:48:43+05:30 IST