కనులపండువగా నారసింహుని రథోత్సవం

ABN , First Publish Date - 2022-05-16T04:37:50+05:30 IST

మండలంలోని ముడుమలగుర్తిలో ఆదివారం సాయంత్రం నవరత్నాల లక్ష్మీనరసింహ ఈరన్నస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది.

కనులపండువగా నారసింహుని రథోత్సవం


కోడుమూరు (రూరల్‌), మే 15: మండలంలోని ముడుమలగుర్తిలో ఆదివారం సాయంత్రం నవరత్నాల లక్ష్మీనరసింహ ఈరన్నస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. ఆదివారం మధ్యాహ్నం స్వామిఅమ్మవార్లను పట్టువస్ర్తాలు, పూలమాలలతో అలంకరించి కల్యాణం నిర్వహించారు. అనంతరం సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. 


Updated Date - 2022-05-16T04:37:50+05:30 IST