ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ ప్రసన్నకు నారీశక్తి అవార్డు
ABN , First Publish Date - 2022-03-08T02:46:09+05:30 IST
2021కి సంవత్సరానికి గాను ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ సత్తుపాటి
విశాఖపట్నం: 2021కి సంవత్సరానికి గాను ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్నకు నారీశక్తి పురస్కారం అవార్డును కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. 2020-2021 నారీశక్తి పురస్కారం అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 28 మందికి నారీశక్తి అవార్డులను ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను రాష్టప్రతి రాంనాధ్ కోవింద్ అందజేయనున్నారు. ప్రొఫెసర్ ప్రసన్న పలు భాషలకు లిపిని రూపొందించారు. కెరీర్లో ఎక్కువ సమయం పలు భాషల సంరక్షణకే ప్రసన్న ప్రాధాన్యత ఇచ్చారు.