జూన్ 26న జాతీయ లోక్ అదాలత్
ABN , First Publish Date - 2022-05-22T05:10:14+05:30 IST
తంబళ్లపల్లె సివిల్ కోర్టులో జూన్ 26న జాతీ య లోక్ అదాల త్ నిర్వహిస్తున్న ట్లు న్యాయమూ ర్తి భరత్చంద్ర పే ర్కొన్నారు.
తంబళ్లపల్లె, మే 21: తంబళ్లపల్లె సివిల్ కోర్టులో జూన్ 26న జాతీ య లోక్ అదాల త్ నిర్వహిస్తున్న ట్లు న్యాయమూ ర్తి భరత్చంద్ర పే ర్కొన్నారు. శనివారం స్థానిక సివిల్ కోర్టు లో ములకలచెరువు సీఐ సాదిక్ ఆలీ, ములకలచెరువు, పెద్దమండ్యం, పీటీఎం ఎస్ఐలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో తంబళ్లపల్లె కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పరిష్కరించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐ సాదీక్ ఆలీ, ఎస్ఐలు రామకృష్ణ, వెంక టేష్, మధు రామచంద్రుడు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.