నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి

ABN , First Publish Date - 2022-04-15T20:42:22+05:30 IST

నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి

నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి

తూర్పుగోదావరి: నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో అపశృతి జరిగింది. ధ్వజస్తంభ ప్రతిష్టలో కప్పితాడు తెగిపడడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులను యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాళ్లరేవు మండలం నీలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Updated Date - 2022-04-15T20:42:22+05:30 IST