నీరవ్ మోదీకి బెయిల్ నిరాకరణ
ABN , First Publish Date - 2020-10-27T05:48:24+05:30 IST
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం మోదీ పెట్టుకున్న
లండన్: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం మోదీ పెట్టుకున్న తాజా పిటిషన్ను వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి తిరస్కరించారు. మోదీ బెయిల్ దరఖాస్తును కోర్టులు తిరస్కరించడం ఇది ఏడోసారి.
పీఎన్బీని రూ.14,500 కోట్ల మేర ముంచి బ్రిటన్కు పారిపోయిన నీరవ్ మోదీపై భారత్లో అనేక కేసులున్నాయి. గత ఏడాది మార్చి నుంచి లండన్లోని ఒక జైల్లో ఉన్న ఇతడ్ని అప్పగించాలన్న భారత విజ్ఞప్తిపైనా ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.
లండన్: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం మోదీ పెట్టుకున్న తాజా పిటిషన్ను వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి తిరస్కరించారు. మోదీ బెయిల్ దరఖాస్తును కోర్టులు తిరస్కరించడం ఇది ఏడోసారి. పీఎన్బీని రూ.14,500 కోట్ల మేర ముంచి బ్రిటన్కు పారిపోయిన నీరవ్ మోదీపై భారత్లో అనేక కేసులున్నాయి. గత ఏడాది మార్చి నుంచి లండన్లోని ఒక జైల్లో ఉన్న ఇతడ్ని అప్పగించాలన్న భారత విజ్ఞప్తిపైనా ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.