Nelloreలో ఘోరం
ABN , First Publish Date - 2022-03-07T15:08:45+05:30 IST
జిల్లాలోని కావలి పట్టణ శివారులో ఘోరం జరిగింది. గుర్తుతెలియని మహిళను కొందరు వ్యక్తులు దహనం చేశారు.
నెల్లూరు: జిల్లాలోని కావలి పట్టణ శివారులో ఘోరం జరిగింది. గుర్తుతెలియని మహిళను కొందరు వ్యక్తులు దహనం చేశారు. శివారు ప్రాంతం వెంకయ్య గారిపాలెం లేఔట్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.