నెల్లూరులో దంపతులను హతమార్చిన దుండగులు

ABN , First Publish Date - 2022-08-28T16:28:20+05:30 IST

నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. మినీ బైపాస్‌రోడ్డులో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణ

నెల్లూరులో దంపతులను హతమార్చిన దుండగులు

Nellore: నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. మినీ బైపాస్‌రోడ్డులో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణ హత్య చేశారు. హత్య అనంతరం బాధితుల ఇంట్లోని నగలు, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బైపాస్ రోడ్డులోని ఏఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పద్మ, కృష్ణగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-08-28T16:28:20+05:30 IST