Nelloreలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-07-26T13:34:39+05:30 IST
జిల్లాలోని మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు.
నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం డిసిపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో రైతుకు తీవ్రగాయాలు అవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితులు వింజమూరు మండలం గుండెమడకల గ్రామనికి చెందినవారుగా గుర్తించారు.